New Zealand | న్యూజిలాండ్ (New Zealand) లో భారత సంతతి (Indian-origin) కి చెందిన సత్వీందర్ సింగ్ (Satvinder Singh) అనే క్యాబ్ డ్రైవర్ (Cab driver) కి ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఇతడు 2023లో ఓ మైనర్పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Indian origin family Dies in US | భారత సంతతి కుటుంబాలకు చెందిన రెండు వృద్ధ జంటలు అమెరికాలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారు ప్రమాదంలో వారు మరణించినట్లు గుర్తించారు.
భారత సంతతికి చెందిన వ్యక్తికి మరో కీలక పదవి వరించింది. యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి(సీవోవో)గా సబిహ్ ఖాన్ నియమితులయ్యారు. 58 ఏండ్ల వయస్సు కలిగిన ఖాన్..30 ఏండ్ల క్రితం యాపిల్లో చేరారు.
Indian-origin surgeon dies | విమానం కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన సర్జన్ జోయ్ సైనీ మరణించింది. భర్త నడిపిన విమానం ప్రమాదానికి గురికావడంతో ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు వారి కాబోయే జీవిత భాగస్వాములు చనిపోయారు.
అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాలలో ఐదో వంతు భారత్కు చెందిన టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లకు ఎక్కువ వీసాలు లభించాయని యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ
Suchir Balaji: ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. శాన్ఫ్రాన్సిస్కోలో 26 ఏళ్ల ఆ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. నగంరలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లో సుచిన్ బాలాజీ మృ
Vivek Taneja: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతున్నట్లు పోలీసు�
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన క్యాబినెట్లో పలు కీలక మార్పులు చేపట్టారు. భారత మూలాలున్న హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగించి, ఆమె స్థానంలో జేమ్స్ క్లెవర్లీని నియ�
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అమెరికేతర వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. జూన్ 2, 2023 నుంచి ఐదేండ్లపాటు బంగా వరల్డ్ బ్యాంక్ చీఫ్గా కొనసాగనున్నారని వరల్�
ఎత్తైన కొండ పైనుంచి కిందకు టెస్లా కారు పడినప్పటికీ అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంపై పలువురు నెటిజన్లు విస్మయం చెందింది. ప్రయాణికుల భద్రతను ఆ కారు మరోసారి నిరూపించిందని కొనియాడారు.
Student killed: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏండ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇండియానాపోలిస్కు చెందిన భారత సంతతి విద్యార్థి వరుణ్ మనీష్