కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో శివాంక్ అవస్తీ (20) అనే భారత డాక్టొరల్ విద్యార్థి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. టొరంటోలోని భారత రాయబార కార్యాలయం గురువారం ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎ
భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్'కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
Indian Embassy | థాయ్లాండ్ (Thailand), కంబోడియా (Combodia)లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) కీలక అడ్వైజరీ జారీ చేసింది.
Indian Embassy | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది.
Indians Missing | ఇరాన్ (Iran)లో ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు (Indians Missing). ఈ విషయాన్ని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ధ్రువీకరించింది.
Operation Sindoor | చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రభుత్వ యాజమాన్యంలో గ్లోబల్ టైమ్స్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారతదేశం-పాకిస్తాన్కు సంబంధించిన వార్తలను పబ్లిస్ చేసే ముందు.. చేసే ఫ్యాక్ట�
ఉత్తర కొరియా-భారత్ దౌత్య సంబంధాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో మూడేండ్ల క్రితం మూసేసిన మన దౌత్య కార్యాలయాన్ని భారత్ తిరిగి పునరుద్ధరించింది.
జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుడౌరీలోని పర్వత రిసార్ట
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీ
లావోస్లో ‘నకిలీ ఉద్యోగ అవకాశాల’ పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత ఎంబసీ అధికారులు మనదేశ పౌరులను హెచ్చరిస్తున్నారు. బోకియో ప్రావిన్స్లో 47 మంది భారతీయుల్ని కాపాడి, స్వదేశానికి పంపామని ఎంబసీ అధికారు�
Travel Advisory | ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది.