భారత్కు భారీ దౌత్యవిజయం లభించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు (Indian Sailors) విడుదలయ్యారు. గత నెల 13న ఇజ్రాయెల్తో (Israel) ఉద్రిక్తతల వేళ.. ఆ దేశానికి చెం�
Radio Broadcast | కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో �
India Advisory | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఐదునెలలకుపైగా కొనసాగుతున్నది. ఈ యుద్ధానికి ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. సురక�
Jaahnavi Kandula | అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula)ను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది.
డబ్బుకు లొంగిపోయిన ఓ భారతీయ ఉద్యోగి దాయాది దేశం పాకిస్థాన్కు తొత్తుగా మారాడు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తూ అడ్డంగా దొరికాడు.
ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
Sudan | సుడాన్ రాజధానిలోని భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లవద�
ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్కు (Amritpal Singh) మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్లో (Washington) ఉన్న ఇండియన్ ఎంబసీ (Indian Embassy) వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ రాజధాని కీవ్లో మూసివేసిన భారత రాయబార కార్యాలయం తిరిగి తెరుచుకోనున్నది. ఈ నెల 17 నుంచి భారత ఎంబసీని పునరుద్ధరించనున్నారు. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఫ
న్యూఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతున్నది. ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలింపును వేగవంతం చేసిన కేంద్రం.. ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. తాజాగా ఖార�
ఖార్కీవ్ లో ఉన్న భారతీయ విద్యార్థులందరూ తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భారత ఎంబసీ మరోమారు సూచించింది. బుధవారం సాయంత్రం కల్లా పెసోచిన్, బాబే, బెజ్లియుడోవా వైపు తరలి వెళ్లాలని భారత ఎం�
కీవ్: రష్యా బలగాలు కీవ్ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్ను వదిలివెళ్లాలని ఆదేశించింద