Kyiv | కీవ్లో పరిస్థిస్తులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ను తాత్కాలికంగా వీడాలని భారత పౌరులు, విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు అధికారికం�
కీవ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. ఆయా దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో భారత్కు తిరిగి రావాలని సూచించింది. ద�
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్ష�
Drone Attack | ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు.
NRI | ఉద్యోగాల కోసం పొట్ట చేతపట్టు కొని విదేశాలకు వెళ్లిన ఆ భారతీయులకు తీవ్రమైన నిరాశే మిగిలింది. నెలల తరబడి జీతాలు అందక, చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులూ పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
సంవత్సరం నుంచి జీతాలు లేవు. పాస్పోర్ట్ లాక్కున్నారు. చివరకు మూడు పూటలా తిండి కూడా లేదు.. ఇప్పుడు ఇండియాకు ఎలా వెళ్లాలి అంటూ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాపోతున్నారు.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న తన రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ వెనక్కి తీసుకొచ్చింది. కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుండటం, భద్రతపరంగా అక్కడ ప�