NRI | ఉద్యోగాల కోసం పొట్ట చేతపట్టు కొని విదేశాలకు వెళ్లిన ఆ భారతీయులకు తీవ్రమైన నిరాశే మిగిలింది. నెలల తరబడి జీతాలు అందక, చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులూ పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
సంవత్సరం నుంచి జీతాలు లేవు. పాస్పోర్ట్ లాక్కున్నారు. చివరకు మూడు పూటలా తిండి కూడా లేదు.. ఇప్పుడు ఇండియాకు ఎలా వెళ్లాలి అంటూ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాపోతున్నారు.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న తన రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ వెనక్కి తీసుకొచ్చింది. కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుండటం, భద్రతపరంగా అక్కడ ప�
న్యూఢిల్లీ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీ�
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగా చైనాలో యోగా చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో జరిపిన యోగా వేడుకల్లో వంద మందికి పైగా చైనా యోగా ప్రేమికులు పాల్గొన్నారు
పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో దాదాపు 12 మంది అధికారులు క్వారంటైన్లో గడపాల్సిందిగా ఆదేశించారు.