Mysterious Drone | కోల్కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్కతా పోల�
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ‘తీస్తా ప్రహార్' పేరుతో నిర్వహించిన ఈ విన్యాసంలో నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కో�
భారత్- పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచం మన వైపు చూసేలా చేశాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల భారత ఆర్మీ పరాక్రమాన్ని, మన ఆయుధ సంపత్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఉగ్రవాదాన్న�
Jaish terrorists | జమ్ము కశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
PM Modi | ఇది యుద్ధాలు చేసే యుగం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులను శిక్షించామని, పాకిస్థాన్కు బుద్ధి చెప్పామన్నారు. భారత సైన్యం సాధించిన ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహ
Operation Sindoor | గెలుపు అంచుల్లోకి వెళ్లిన భారత్.. పాకిస్థాన్తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత బ్రహ్మ చెల�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన దాడులు, అనంతరం కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సోమవారం త్రివిధ దళాల డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిందూర్ ఆపరే�
Pakistan | పంజాబ్లోని జలంధర్ వద్ద నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు చోట్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. శకలాల దగ్గ
M Modi | ఎవరిది విజయం.. ఎవరిది అపజయం. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడటానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వ
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ సద్భావన ర్యాలీ తీశారు.