Manu Bhaker | పతక ఆశల మధ్య బరిలోకి దిగిన భారత ఆర్చర్లు భజన్కౌర్, దీపికా కుమారి ఘోరంగా నిరాశపరిచారు. వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమై పారిస్ నుంచి భారంగా నిష్క్రమించారు.
Paris Olympics | ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పోరాటం ముగిసింది. పతకాలు గెలుస్తారన్న అంచనాల మధ్య పోటీకి దిగిన వెటరన్ ఆర్చర్ దీపికా కుమారితో పాటు యువ ఆర్చర్ భజన్కౌర్ విఫలమయ్యారు.
IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి షాక్ తిన్న భారత జట్టు(Team India) రెండో వన్డేలో విజయంపై కన్నేసింది. అయితే.. ఆగస్టు 4వ తేదీ ఆదివారం టీమిండియా, లంక మధ్య జరుగబోయే రెండో వన్డేకు వాన ముప్పు (Rain Threat) పొంచి ఉంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్ను కీర్తిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక అందులో నిజమెంత? అన్న అనుమానాల్
దేశంలో మనుషులు తినే ఆహారమే కాదు.. పాడి పశువుల కడుపు నింపే ఆహారమూ కరువవుతున్నది. గోధుమలు, బియ్యం, పప్పు దినుసులు, చక్కెర కొరత తర్వాత ఇప్పుడు దేశంలో దాణా కొరత తీవ్రమవుతున్నది. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా
IND vs SL : పొట్టి సిరీస్లో శ్రీలంకను వైట్వాష్ చేసిన భారత జట్టు(Team India) వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లోనూ అదరగొట్టింది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్(230)కే కట్టడి చేసింది.
United Nations | గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఇండియా ఓటమి పాలైంది. 2-1 తేడాతో బెల్జియం స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. వాస్తవానికి ఆరంభంలో ఇండియానే ఆధిక్యంలో ఉన్నా.. టోక్యో మెడలి
GOLD | బంగారానికి ధరల సెగ తగిలింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్ డిమాండ్ 149.7 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గింది.
IND vs SL | శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి ఇది వరకే సిరీస్ కైవసం చేసుకున్న యువ భారత జట్టు ఆఖరి టీ20లో బ్యాటింగ్ విభాగంలో తడబడ్డా బౌలర్లు రాణించడంతో సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించింది.
Srilanka : టీమిండియాతో వన్డే సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) బలమైన స్క్వాడ్ను ప్రకటించింది. మూడో టీ20 సమయంలోనే లంక సెలెక్టర్లు 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.