జమ్మూకశ్మీర్పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి.
India slams Pak Army Chief’s comment | కశ్మీర్ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. తమ ప్రధాన రక్తం నాళమని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత అంతర్భా�
‘మంటను చూస్తే మీరు దూరంగా పరిగెడతారేమో... మేం దగ్గరగా దూసుకుపోతాం!’ అని ధైర్యంగా చెప్పగలిగే ఏకైక వర్గం మనుషులు ఫైర్ ఫైటర్లు. ఇప్పటికీ ఆ పేరు చెప్పగానే ఖాకీ రంగు డ్రెస్లో ఉండే మగమనిషే గుర్తొస్తాడు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్ను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. వాన్స్, ఆయన కుటుంబం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీ, భారత్లో పర�
Urdu Language: ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టిందని, అది ప్రజల భాష అని, దాన్ని ఓ మతానికి అంటకట్టడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. మరాఠీతో పాటు సైన్బోర్డులకు ఆ భాషను వాడడం చట్టపరంగా నేరం కాదు అని �
Diesel Demand | ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్లో డీజిల్ డిమాండ్ తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, క్లీన్ ఎనర్జీ వినియోగం పెరగడమే డీనికి ప్రధాన కారణం.
Mehul Choksi | పీఎన్బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పట్టుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఏడేళ్లుగా నిరంతరం కృషి
చేస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగ�
Deportation: వీసా గడువు ముగిసిన 15 మంది విదేశీయుల్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను డిపోర్టేషన్కు పంపారు. విదేశీయుల్లో బంగ్లాదేశీలు, నైజీరియన్లు ఉన్నారు.
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఆయనని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయ
భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. విమానాలు, క్షిపణులు, డ్రోన్లను లేజర్ కిరణాల ద్వారా కూల్చివేసే 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా ప్రదర్శించింది.