ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రె�
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్కు స్పష్టం చేశారు. ‘టారిఫ్లను తగ్గించడానికి భ�
Starlink | స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను భారత్కు తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. �
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది.
Champions Trophy: పీసీబీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఒక్క పాక్ బోర్డు సభ్యుడు కూడా హాజరుకాలేదు. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు నుంచి ఎవరూ పోడియంపైకి వెళ్ల
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మ
అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాల్�
IND vs NZ | భారత్ (India), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ (Final Match) ప్రారంభం కానుంది. దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium) లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి క్రికెట్ ప
Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సమయం దగ్గరపడింది. ఈ నెల 9న దుబాయిలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు ఇతర దేశాల పాలిట శాపంగా మారుతున్నాయి. పలు దేశాలపై ప్రతికూల సుంకాలు విధింపుతథ్యమని హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా దేశాలు బెంబేలెత్తుతున�
IND vs NZ | ఏడారి తీర నగరం దుబాయ్ చిరస్మరణీయ పోరుకు వేదిక కాబోతున్నది. ఆదివారం దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరుగనుంది. గత 15 రోజులుగా అభిమానులను అలరిస్తున్న మెగాటోర్నీ ఆఖర�
నిజానికి దేశ జీడీపీ ఎక్కువగా వినియోగదారులు చేసే వ్యయంపైనే ఆధారపడి ఉంది. దేశంలో ‘వినియోగ తరగతి’ దాదాపు 14 కోట్ల వరకు ఉంటుంది. చాలావరకు స్టార్టప్ కంపెనీలకు వీరే ముడిసరుకు. మిగతా 30 కోట్ల మందిని ‘ఎదుగుతున్న‘
బధిరుల ముక్కోణపు టీ20 సిరీస్లో ఆతిథ్య భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘణ విజయం సాధించింది.