Nitish Kumar Reddy: బోలాండ్ను టార్గెట్ చేశాడు నితీశ్ కుమార్ రెడ్డి. 42వ ఓవర్లో రివర్స్ సిక్స్తో స్టన్ చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన నితీశ్.. అత్యధికంగా 42 రన్స్ చేసి ఔటయ్యాడు. నితీశ్ కొట్టిన ఆ సిక్�
AUSvIND: అడిలైడ్ టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోయి 86 రన్స్ చేసింది. ఇవాళ ఉదయం ఇండియా 180కి ఆలౌటైంది. స్టార్క్ ఆరు వికెట్లు తీసుకున్న�
Mohammed Siraj: సిరాజ్కు చిర్రెత్తింది. ఆసీస్ బ్యాటర్లు సతాయిస్తుంటే ఆవేశం తట్టుకోలేకపోయాడు. కోపంతో లబుషేన్పై బంతిని విసిరేశాడు. ఈ ఘటన అడిలైడ్ టెస్టులో జరిగింది. ఎందుకు సిరాజ్ అలా చేశాడో వీడియో చూడండి.
Mitchell Starc : స్వింగ్ బౌలింగ్తో మిచెల్ స్టార్క్ కంగారెత్తించాడు. పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అడిలైడ్ టెస్టులో ఆరు వికెట్లు తీసి.. కెరీర్ బెస్ట్ బౌలింగ్ను నమోదు చేశాడు. రెం
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే పెర్త్పై జెండా ఎగరేసిన టీమ్ఇండియా..అడిలైడ్లోనూ అదే పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉం�
ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన వంద నగరాల జాబితా-2024లో భారత్ నుంచి ఒకే ఒక్క నగరానికి చోటు దక్కింది. ఇక ఎప్పటిలానే వరుసగా నాలుగో ఏడాది కూడా ఫ్యాషన్ రాజధాని పారిస్ 17 మిలియన్లకుపైగా ఇన్బౌండ్ అరైవల్స్తో
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్..భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే మూడేండ్లలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు
Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ అందాల తార మమతా కులకర్ణి స్వదేశం భారత్కు చేరుకున్నది. దాదాపు దాదాపు 25 సంవత్సరాల తర్వాత ముంబయిలో అడుగుపెట్టింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా మమతా �
వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర
బంగ్లాలో రాజకీయ తుఫాను చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం పతనమై వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో భారత్తో సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.