ఉప్పు మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్నది. గుండె జబ్బు, స్ట్రోక్, మూత్రపిండాల జబ్బులకు కారణమవుతున్న ఉప్పు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగాని
భారత్ను అధికారిక పత్రంలో మొదటిసారిగా ‘విరోధి’ అని కెనడా పేర్కొన్నది. కెనడా ప్రభుత్వ సంస్థ అయిన కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ గురువారం ‘నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్ 2025-26’ పేరుతో ఒక నివ�
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం విక్రయాలు నియంత్రిస్తామని, బెల్టు షాపులు మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయింది.
వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతు�
తూర్పు లద్దాఖ్లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉప�
SL vs AUS : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన టెస్ట్ సిరీస్ జరుగనుంది. వచ్చే ఏడాది లంక పర్యటనలో ఆసీస్ రెండు టెస్టులతో పాట ఒక వన్డే ఆడనుంది. అంద
IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తిప్పేయడంతో న్యూజిలాండ్ను 235 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ త
IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ మూడో సెషన్లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది.
IND vs NZ 3rd Test : మూడో టెస్టులో భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. భారత సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(3/53) ధాటికి కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. టీ సమయానికి కివీస్ 192 పరుగులు చ�
ISRO | భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ను లద్దాఖ్ లేహ్లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్తో, ప్రధాని �
Gold Demand | భారత్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) మధ్య దేశంలో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయి 248.3 టన్నులకు చేరుకుంది. ఏడాది క