ధర్మశాలలో భారత్ దుమ్మురేపుతున్నది. సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలన్న కసితో ఉన్న టీమ్ఇండియా..ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయిస్తున్నది. హిమాలయ పర్వత సానువుల్లో గురువారం మొదలైన ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ�
హిమాలయ పర్వత సానువుల్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్నట్లు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న పర్వతాల మధ్య రెండు అత్యుత్తమ జట్లు తలపడబోతున్నాయి
IND vs ENG | ఇప్పటికే 3-1తో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టుకు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐదో టెస్టుకు శుభవార్త. రాంచీ టెస్టుకు దూరమైన టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా..
IND vs ENG 4th Test | రాంచీ పిచ్ను చూసి ‘ఇదేదో తేడాగా ఉంది’ అని ముందే అనుకున్న ఇంగ్లీష్ టీమ్.. తొలి రోజు ఫస్ట్ సెషన్లో వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోవడంతో బజ్బాల్కు స్వస్తి పలికి అసలైన టెస్టు ఆడేందుకు యత్నించి
IND vs ENG 3rd Test | ఈ సిరీస్లో వరుసగా రెండో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. 236 బంతుల్లోనే 14 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 214 పరుగులు చేశాడు. రాజ్కోట్ టెస్టులో జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డుల జాతర సాగించాడు.
ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
Ravindra Jadeja | ఇంగ్లండ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్కు ద్విశతక (204) భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. సెంచరీ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు.
భారత్, ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం దక్కించుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.
Virat Kohli: ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. తాజాగా మిగిలిన మూడు టెస్టులకూ సెలక్షన్కు అందుబాటులో లేడన్న విషయం తెల�
Virat Kohli: తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడా..? వ్యక్తిగత కారణాలని చెప్పి హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. రాజ్కోట్ టెస్టు వర�
WTC 2023-25 Points Table: భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ టెస్టులో ఓటమితో ఐదో స్థానానికి పడిపోయిన భారత్.. పదిరోజులు తిరక్కముందే మళ్�
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ బజ్బాల్ ఆట ఆడుతుంటంతో ఈ మ్యాచ్లో నాలుగో రోజు కచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో సెషన్లో భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
IND vs ENG 2nd Test: తొలి సెషన్లోనే భారత్ను ఆలౌట్ చేసి ఆ తర్వాత దంచికొట్టిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరు వికెట్ల (6/45)తో చెలరేగాడు.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్కు కీలక ఆధిక్యం లభించింది. మూడో సెషన్కు ముందు 155-4తో ఉన్న ఇంగ్లండ్ను బుమ్రా, కుల్దీప్ యాదవ్లు దెబ్బతీశారు.