Ishan Kishan: అఫ్గాన్తో సిరీస్కు ముందు టీమిండియా కోచ్ ద్రావిడ్.. ఇషాన్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుందన్న వార్తలు అవాస్తవమని, కానీ అతడు తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడి కమ్బ్యాక్ ఇవ్వా�
Sarfaraz Khan: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గడిచిన నాలుగేండ్లలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా అతడికి టీమిండియాలో చోటు మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షే అవుతోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో ఇండియా ‘ఎ’ �
Dhruv Jurel: ఇటీవల కాలంలో దేశవాళీలోనూ నిలకడగా ఆడుతున్న జురెల్.. భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ విషయం తెలియగానే తన కుటుంబం మొత్తం షాక్లో ఉన్నదని, తన తండ్రి అయితే...
బడి ఈడు పిల్లలకు బంపర్ ఆఫర్. భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం. ఈ నెల 25 నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదలయ్యే టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికె�
INDvsENG: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడబోతున్న టీమిండియాకు భారీ షాక్ తప్పేలా లేదు. భారత జట్టు స్టార్ పేసర్, వన్డే వరల్డ్ కప్లో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన షమీ.. రెండు టెస్టులకు దూరమయ్యేలా �
Virender Sehwag: సుమారు రెండు నెలల పాటు భారత్లో ఉండే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. బయట ఫుడ్ తిని అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకే టీమ్తో పాటు కుక్ను కూడా తెచ్చుకుంటోంది.
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు టెస్టు మ్యాచ్కు సై అంటున్నాయి. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా అద�
ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుక�
IND vs ENG: భారత పేస్ ధ్వయం జస్పిత్ర్ బుమ్రా, మహ్మద్ షమీల పదునైన పేస్కు ఇంగ్లండ్ టాపార్డర్ దాసోహమైంది. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
IND vs ENG: లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టును ఇంగ్లీష్ బౌలర్లు 229 కే కట్టడి చేశారు.
IND vs ENG: 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ను రాహుల్ – రోహిత్ల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ వాళ్లు కూడా కీలక సమయంలో నిష్క్రమించడంతో భారత్ ఓ మోస్తారు లక్ష్యాన్�
మహిళల టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది.