భారత్, ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగిస్తున్నది. దిగ్గజాల నిష్క్రమణ వేళ ఈ సిరీస్కు ముందు టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్మన్ గి
భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డే సందర్భంగా మైదానంలోని ఫ్లడ్లైట్లు వెలుగక ఆటకు అంతరాయం కలిగిన ఘటనను ఒడిశా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచ�
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్ల�
చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగును విజయంతో ప్రారంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వేది�
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్స్టిట్యూట్'గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ�
సముద్రతీర నగరం ముంబైని అభిషేక్శర్మ సునామీ ముంచెత్తింది! చల్లని సాయంత్రం వేళ అప్పటి వరకు చల్లని గాలులతో ప్రశాంతంగా కనిపించిన అరేబియా సముద్రతీర ప్రాంతం అభిషేక్ బౌండరీలతో ఊహించని రీతిలో పోటెత్తింది. వా
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారినా పుణెలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పుణెలోని మహారాష�
కుర్రాళ్ల అదిరిపోయే ప్రదర్శనలతో పటిష్టమైన ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తూ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-0తో నిలిచిన యువ భారత జట్టు.. మంగళవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనత�
ఆల్ఫార్మాట్ ప్లేయర్గా ఎదుగుతున్న తెలుగు యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. చెన్నైలో రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డ నిత�
స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను యంగ్ ఇండియా ఘన విజయంతో ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా బుధవారం ఆ జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో బోణీ కొట్టింది. బ్యాటిం
టీ20 ప్రపంచకప్లో సరిగ్గా పదేండ్ల తర్వాత భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో రోహిత్సేన టైటిల్ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో నిలిచింది. సరిగ్గా రెండేండ్ల క్రితం మెగ�
IND vs ENG 5th Test | తొలి రోజు ఆటలో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించిన టీమిండియా.. రెండోరోజూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత సారథి రోహిత్ శర్మకు తోడు శుభ్మన్ గిల్ శతకాలతో మెరిశారు.