దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
ధర్మస్థల ఆలయ పాలకుల ఆదేశం మేరకే ఒకే ప్రదేశంలో 70-80 మృతదేహాలను తానే స్వయంగా పాతిపెట్టానని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ప్రధాన సాక్షి, హక్కుల కార్యకర్త వెల్లడించారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కావాలనే మోసం చేసిందా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందే తెలుసా? తెలిసి కేవలం అధికారం కోసమే అడ్డగోలుగా హామీలు గుమ్మరిచ్చిందా? దీనిపై రాష్ట
ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి బుధవారం తన ఓటీటీ యాప్ ‘వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు దూరదర్శన్, ఆకాశవాణి ఆర్కైవ్స్ను వీక్షించవచ్చు, వినవచ్చు. అదేవిధంగా 40 లైవ్ టీవీ చానల్స్ను �
బీజేపీలో 75 ఏండ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన కొనసాగుతున్నది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏండ్లు రాబోతున్నాయి.
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాల ఖ్యాతిని చా�
Tamil Nadu | 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ
తాను తీసిన ఫొటో ఇండియా టుడేలో ప్రచురించడం చాలా ఉత్సుకత కల్గించిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. తాజాగా ఇండియాటుడే ప్రచురించిన ‘సింహాల కోసం కొత్త ఇల్లు’ కథనంలో తాను గిర్ నేషనల్ పార్క్ స�
CM KCR | ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇండియా టుడే తాజా సంచికలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై కవర్ పేజీ స్టోరీని ప్రచురించింది. ఈ కథనంలో సీఎంతో ఆ పత్రిక సీనియర్ డిప్యూటీ ఎడిటర్ కే అమర్నాథ్మీనన్తో పాటు ఇం
Naga Chaitanya | నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) మధ్య ఉన్న రిలేషన్షిప్పై ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ (India Today) ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. నాగ చైతన్య - శోభిత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని త్వరలోనే అధికార
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకొంటామని చెబుతున్న చైనా.. ఇదే సమయంలో అక్సాయిచిన్ రీజియన్లో మిలటరీ స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున
దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.