దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
Minister KTR with India Today స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్కడ మంత్రి కేటీఆర్ను ఇండియా టుడే న్యూస్ డైరెక్టర�
ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభపై జాతీయ మీడియాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సభ జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నది? అన్న కోణంలో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్�
Prashanth Kishore | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా 40 శాతం అవకాశాలున్నాయి. మిగిలిన 60 శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. ఈ 60 శాతం అవకాశాల్ని సరిగ్గా ఒడిసిపట్టుకొని ఓట్ల రూపంలోకి మల్చే పార్టీయే/ కూటమే మోదీ సారథ్యంలోన
రాష్ట్ర ప్రగతిని కీర్తించిన ఇండియా టుడే కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధి వ్యవసాయరంగంలో అనూహ్య ప్రగతి రాష్ట్ర ఆర్థికవృద్ధికి అదే ప్రధాన చోదకం 12 అభివృద్ధి సూచికల ఆధారంగా సర్వే హర్షం వ్యక్తం చేసిన మంత్�