Minister KTR with India Today స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్కడ మంత్రి కేటీఆర్ను ఇండియా టుడే న్యూస్ డైరెక్టర�
ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభపై జాతీయ మీడియాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సభ జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నది? అన్న కోణంలో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్�
Prashanth Kishore | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా 40 శాతం అవకాశాలున్నాయి. మిగిలిన 60 శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. ఈ 60 శాతం అవకాశాల్ని సరిగ్గా ఒడిసిపట్టుకొని ఓట్ల రూపంలోకి మల్చే పార్టీయే/ కూటమే మోదీ సారథ్యంలోన
రాష్ట్ర ప్రగతిని కీర్తించిన ఇండియా టుడే కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధి వ్యవసాయరంగంలో అనూహ్య ప్రగతి రాష్ట్ర ఆర్థికవృద్ధికి అదే ప్రధాన చోదకం 12 అభివృద్ధి సూచికల ఆధారంగా సర్వే హర్షం వ్యక్తం చేసిన మంత్�