UNSC | కాల్పులు విరమణకు శనివారం రెండు దేశాలు అంగీకరించినా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంగీకారం కుదిరిన మూడు గంటలల్లో పాకిస్థాన్ మాట తప్పి, బరితెగించి ఆర్ఎస్ పుర సెక్ట�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఆరో సీజన్కు వేళయైంది. అహ్మదాబాద్ వేదికగా మే 29 నుంచి జూన్ 15వ తేదీ వరకు లీగ్ జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం పేర్కొన్నారు.
ఈ ఏడాది పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఆశించిన ఫలితాలు సాధించక సతమతమవుతున్న భారత షట్లర్లకు మరో ప్రతిష్టాత్మక టోర్నీ సవాల్ విసరనుంది. మంగళవారం నుంచి కింగ్డొ వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చ
గతేడాదికి గాను ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు (ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఈయర్-2024)లో భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్లో �
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కా�
IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
ముంబైకి చెందిన యువ ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ తనుష్ కొటియాన్కు భారత జట్టులో చోటు దక్కింది. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తనుష్ అతడి స్థానాన్ని భర్తీ చే�
అరంగేట్రం ఆసియా అండర్-19 మహిళల టీ20 ఆసియాకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
గులాబీ టెస్టుపై భారత్ పట్టు కోల్పోతోంది! అడిలైడ్ ఓవల్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టులో బంతితో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్న ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో రోజూ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి ఈ మ
కాంబోడియాలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారతదేశానికి బంగారు పతకం లభించింది. పారా ఏషియన్ సెక్రటరీ వివేషన్ చేతుల మీదుగా టీమ్ వైస్ కెప్టెన్గా ప్రాతినిధ్యం వహి�
ప్రతిష్ఠాత్మక అండర్-19 ఆసియా కప్లో యువ భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పై ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై సందిగ్ధత కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తామ�