Marco Rubio: ఇండో, పాక్ ఉద్రిక్తతలను తగ్గించింది ట్రంప్ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా తెలిపారు.ఒకవేళ వాళ్లు యుద్ధాన్ని ఆపితే అప్పుడు ఆ దేశాలతో వాణిజ్యం చేయనున్నట్లు ట్రంప్ చెప్పారన్నారు.
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసి
మోదీ ప్రభుత్వం విజ్ఞప్తులను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పట్టించుకోలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు నిధులు విడుదల చేయొద్దని కేంద్రం ఇటీవల ఐఎంఎఫ్ను కోరింది. పహల్గాం ఘటనను ఉదహరిస్�
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సా�
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వీరమరణం పొందిన అమరులకు సకలజనం వందనం చేస్తున్నది. రెండ్రోజుల క్రితం యురిలో అక్రమంగా చొరబడ్డ ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన యువ సై
closure of airports | భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. మే 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది.
Donald Trump | భారత్, పాక్ దేశాలు శాంతించాలని, ఒకరిపై మరొకరు దాడులు చేయడం వెంటనే ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘రె�
Drones Banned: లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, జాతి వ్యతిరేకులు వాటిని తప్పుగా వాడే ఛాన్సు ఉందని జిల్లా అధికారులు హెచ్చర
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు, భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ‘ఆపర�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్�
‘ఆపరేషన్ సిందూర్'తో భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేయిదాటితే.. పూర్తిస్థాయి యుద్ధంవైపు మళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌరులు చాలా అప్రమ�
బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్పై భారత్ క్షిపణి దాడులకు దిగటంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్ము సహా 25 నగరాల్లోని విమానాశ్రయాల్ని తాత్కాలికంగా �