Mohammed Shami | భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమంపైనే ఉన్నది. గత రెండు మ్�
IND Vs ENG T20 | చెన్నై వేదికగా రెండో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ రాణించడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన టీమిం�
Jos Buttler | విదేశీ పర్యటనల సమయంలో కుటుంబాల సహవాసం కీలకమని.. మానసిక, భావోద్వేగ మద్దతు వారి నుంచి అందుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఇటీవల బీసీసీఐ ఇటీవల కొత్త పాలసీని తీసుకువచ్చిన విషయం �
IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో టైటిల్ వేటకు చేరువైన భారత్ (India) సెమీస్లో భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకంతో మెరిశాడు. సూర్యకుమార్ యాద
IND vs ENG : గయానాలో వర్షం అడ్డుపడుతూ సాగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకం బాదాడు. సామ్ కరన్(Sam Curran) వేసిన 13వ ఓవర్లో సిక్సర్తో హిట్మ్యాన్ యాభైకి చేరువయ్యాడు.
IND vs ENG : ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. 8 ఓవర్లు ముగిశాక చినుకులు షురూ అయ్యాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డగౌటకు పరుగెత్తారు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో భారత టాపార్డర్ తడబడింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి రెండు కీలక వికెట్లు పడ్డాయి. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ(26) దంచుతున్నాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వాన కారణంగా టాస్ను 11: 20 ( భారత కాలమాన ప్రకారం రాత్రి 8:50) గంటలకు వేశారు. గయానాలోని ప్రొవిన్స్ స్టేడియంలో టా
IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారడమే అందుకు కారణం.
IND vs ENG : టీ20 వరల్డ్ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు (India) బిగ్ ఫైట్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తున్నభారత జట్టు (India) టైటిల్కు రెండడగుల దూరంలో నిలిచింది. ఇంగ్లండ్తో సెమీస్ మ్యాచ్ సన్నద్ధత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు.
T20 World Cup 2024 : లీగ్ దశ నుంచి ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్(T20 World Cup) ఆఖరి దశకు చేరుకుంది. విండీస్ గడ్డపై సెమీఫైనల్ ఫైట్ రేపటితో షరూ కానుంది. అయితే.. ఈ రెండు మ్యాచ్లకు వాన ముప్పు ఉంద�