ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ను 52 శాతానికి పెంచాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓసీబీఎస్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశవ్యాప్త
వేగంగా నడవలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ నడకలో వేగాన్ని పెంచే బూట్లను టెక్ నిపుణులు తయారుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి మూన్వాకర్స్ అనే కంపెనీ వీటిని రూపొందించింది. ఈ బూట్లు నడకలో వేగ�
రాష్ట్రంలో సాగునీటి రాకతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్లో నీటిఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేసినట�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా
జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్న�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర�
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై ని�
జిల్లాలో ఆర్టీసీ ఆదా యాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీసీ ఆదాయ మార్గాలపై సమీ క
పాతాళగంగ ఉబికి వచ్చింది. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఐదేండ్లలో 4.56మీటర్ల మేర జలాలు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి జూన్లో అర మీటరు మేర జ