ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 32 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను
వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరగవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 29న విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 14,160 మెగావాట్లు ఉన్నదని, అందువల్ల వ�
గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూ
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణ�
రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
శివారు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల జోరు క్రమంగా పెరుగుతోంది. కోర్సిటీతో పోల్చితే ఔటర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యానికి అనుకూలంగా మారగా.. అక్కడ నిర్మాణాల కోసం దరఖాస్తు�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును 15 బేసి�
ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ను 52 శాతానికి పెంచాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓసీబీఎస్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశవ్యాప్త
వేగంగా నడవలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ నడకలో వేగాన్ని పెంచే బూట్లను టెక్ నిపుణులు తయారుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి మూన్వాకర్స్ అనే కంపెనీ వీటిని రూపొందించింది. ఈ బూట్లు నడకలో వేగ�
రాష్ట్రంలో సాగునీటి రాకతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్లో నీటిఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేసినట�