రుణాలు తిరిగి చెల్లించటంలో ఎస్హెచ్జీలు భేష్ రాష్ట్రం వచ్చిన మొదట్లో 9% ఎన్పీఏ.. నేడు 1.78% రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు ఒకే ఏడాదిలో 50% రుణ పరిమితి లక్ష్యం పెంపు 1.84 లక్షల సంఘాలకు 10 లక్షల చొప్పు
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు
domestic cooking gas | కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరోసారి సామాన్యులకు షాకిచ్చింది. ఈ నెల 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్ (domestic cooking gas ) సిలిండర్పై వడ్డించింది.
UGC NET | యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ చేయడానికి అర్హత పరీక్ష అయిన నెట్ నోటిఫికేషన్ను యూజీసీ (UGC NET) విడుదల చేసింది. అయితే అప్లికేషన్ ఫీజులను 10 శాతం మేర పెంచిం�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రి లక్ష