Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండి ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
దేశంలో విమానయాన చార్జీలు పెంచడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా స్వేచ్ఛా విపణిలో డిమాండ్ పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, కానీ భారత్ స్వేచ్ఛా విప�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పు�
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
చాలామందికి చిన్న వయసులోనే కీళ్లనొప్పులు వస్తున్నాయి. కీళ్ల దగ్గర ఉండే గుజ్జు (గ్రీజు) అరిగిపోకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ విధమైన వ్యాయామాలు చేయాలి?
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27,87,549 మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 29,73,045కు చేరింది. అంటే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గ