పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వకీలు పల్లి ప్లాట్స్లో ఆదివారం పట్ట పగలు జరిగిన దారుణ ఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు భయంకర రూపం దాల్చి భార్య ప్రాణాలను �
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం త�
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Mamata Banerjee : కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College) హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య (Doctor Rape Murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి.
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దర్యాప్తుచేపట్టిన పోలీసులకు.. ఈనెల 26న మృతుడు తన ఫోన్ నుంచి ఒక నంబర్�
డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యత�
మాజీ మంత్రి నాగం జ నార్దన్రెడ్డికి చుక్కెదురైంది. మండలంలోని శాయిన్పల్లి గ్రామ శివారులో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతానికి సందర్శించడానికి శనివారం తన అనుచరులతో కలిసి నాగం చేరుకున్నారు.