పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. అగ్నిపథ్ను తక్షణమే రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను
మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. సాగర్ జిల్లాలో గురువారం రాత్రి 20 ఏండ్ల యువతిపై ఇద్దరు మైనర్లు సహా నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
అమరావతి: సాధారణంగా ఆవులు,గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన బర్రె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం శ్ర�