కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికి పండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న గ్రామీణ వాలీబాల్ పోటీలు జీడినగర్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నాలుగు జిల�
BrahMos missile unit | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్, ఇతర రక్షణ ప్రాజెక్టులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభిస్త�
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్) నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారని, మిగిలిన ప్రజాప్రతినిధులు క�
Bengaluru Metro Station | చిన్న వర్షానికే ఆ మెట్రో స్టేషన్లో వర్షం నీరు నిలిచిపోతే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? అని జనం ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రచారం కోసమే ఈ మెట్రో లైన్ను ప్రారంభించారని పలువురు విమర్శి�
మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారు గండి హనుమాన్ ఆలయ ఆవరణలో కోదండరాముడి భారీ విగ్రహం కొలువుదీరింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో 56 అడుగుల రా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప�
Yashoda Seva Kendram | జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లి- రాంపూర్లో యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన యశోద సేవా కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
Bio-CNG plant | గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయేవి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు
మంత్రి హరీశ్రావు | గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక యోజన నవంబ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ | తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. ఈ పూల పండుగను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆ�