వరంగల్కు తలమానికంగా భద్రకాళి బండ్ : మంత్రి దయాకర్రావు | నగరానికి భద్రకాళి బండ్ తలమానికంగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆజాదికా
కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రారంభించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఏ ఆనర్స్ పేరుతో కొత్తగా రెండు స్పెషలైజేషన్ క
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభ
మంత్రి జగదీష్ రెడ్డి | కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదులను, పలు పరికరాలను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లతో కలిసి ప్�
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం రైతుల అభ్యుదయ అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంకాంక్ష రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి తలకొండపల్లి : రైతుల ఆత్మగౌరవం, వారి అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేస�
మంత్రి ఐకే రెడ్డి | రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సర్దాపూర్లో మార్కెట్ యార్డును ప్రారంభించిన సీఎం | జిల్లా కేంద్రం శివారులోని సర్ధాపూర్ గ్రామంలో మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కేటీఆర�
నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల భవనంలో ప్రత్యేక పూజలు చేశారు.
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్ర�