మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.