మహబూబ్నగర్ : ఐకమత్యంతో పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో రూ. 3 లక్షల 80 వేల వ్యయంతో గ్రామంలో ఏర్పాటు చేసిన �
మంత్రి ఐకే రెడ్డి | రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతినిస్తూ.. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి పువ్వాడ | కరోనా కట్టడిలో భాగంగా పెనుబల్లిలో ఆక్సిజన్తో కూడిన కొవిడ్ వార్డు, మొబైల్ ఎక్స్రే మెషీన్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.