ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ పొలంలోకి దిగి అరక దున్నారు. అనంతరం మంచుకొండ సొసైటీ పరిధిలోని 1400 రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
పాలమూరును సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్