తాను ఇంచు ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కూల్చేయండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున విచారణ జరిపి తొలగింపు చర్యలు చేపట్టవచ్చన�
ఐదేండ్లలో రాజకీయాలకతీతంగా ఐదుతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేశానని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి రోడ్ షో �
బెదిరింపులతో ప్రజల మనసు ఎన్నటికీ గెలువలేరని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ధైర్యముంటే మొదట ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, ఆ తర్వాత గెలవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది.
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ (BRS) ములుగు (Mulugu) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులర్పించారు.
ఖమ్మం జిల్లా చీమలపాడు (Cheemalapadu) అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన (Gas cylinder blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదర�
కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బైలాడిలా ఇనుప ఖనిజాన్ని రాష్ర్ట�
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) వెనుక కుట్ర జరుగుతున్నదని మంత్రి పుల్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా (Bailadila) గనులను అదానీ పరం (Adani) చేస్తున్నదని విమర్శించారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ�
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం నెలవంక కనిపించడంతో శుక్రవారం నుంచి వారు ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అజయ్కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన�
ప్రతీ పది గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ టీ.భానుప్రసాద్ సూచించారు. వాటి నిర్వహణ బ�