మండల కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో అరకొరక వసతుల మద్య కొనసాగుతుంది. కాగా ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు, ఏడాదిలో రెండు సార్లు పాము క
వైభవోపేతంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ’ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ అమాత్యులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో, వందలాది వేద�
ఎదురుగా సాగర గౌతముడు.. అదే హుస్సేన్సాగర తీరాన అమరుల స్మృతిచిహ్నం.. రెండింటి మధ్య సగర్వంగా తెలంగాణ నూతన సచివాలయం.. దాని పక్కనే సమున్నత శిఖరం. అంబరమంత ఎత్తున నిలబడి.. వెలుగు వైపు వేలు చూపుతూ స్వేచ్ఛా దేవర. పీడ
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ .. రైతుసేవలో అహర్నిశలు తరించే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. సోమవారం నీలా సహకార సంఘం మార్క్ఫెడ్ ఆధ
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే అన్ని ఖర్చులతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదార�
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే �
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు పట్టణానికి చేరుకొని ముందుగా గిరిజన భవనం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, అనంతరం జ
రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్య�
పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయ
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకా
ఒక నగరం స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు.. దాని చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఇలాంటి మెట్లబావి వంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించిన వాళ్లమవుతాం. ప్రభ
సైదాబాద్లోని తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్
ఐటీ కారిడార్లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టి�