గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్ పై వంతెనను ఈ నెల 24న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వరకు వచ్చి కొత్త ఫ్లైఓవర్ పై నుంచి ఏఐజ
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు
ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజా�
కోల్కతా పోలీస్ డాగ్ స్క్వాడ్కు చెందిన జాతి శునకాలు ఈ మండపానికి చీఫ్ గెస్ట్గా వచ్చాయి. తొలిసారి ఏర్పాటు చేసిన పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్ను అవి ప్రారంభించాయి.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ కొంగరకలాన్కు చేరు�
సీఎం కేసీఆర్ పర్యటనకు కొంగరకలాన్ సిద్ధమైంది. ఇక్కడ నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నేడు ఆయన ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి సబితారె
ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయ�
ప్రధాని మోదీ| ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిం