జీవన ప్రమాణాలు మరింత మెరుగు ప్రజల ఆదాయం, వైద్య సౌకర్యాల వృద్ధే కారణం అర్థ గణాంకాల శాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజల ఆయుష్షు పెరుగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మె�
ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో సమృద్ధిగా లభించే పండు సీతాఫలం. ఆకుపచ్చగా, తియ్యగా ఉండే ఈ అమృత ఫలం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. సీతాఫలంలో క్యాల్షియం, మెగ్నీషియం అధికం. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదపడ�
ఎండాకాలం మినహా మిగిలిన రుతువుల్లో పొద్దునే చన్నీటి స్నానం చేయాలంటే వణికిపోతారు. కానీ చన్నీటి షవర్ల కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నెదర్లాండ్స్లో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్ల�
పెండ్లయిన ప్రతి స్త్రీ మాతృత్వాన్ని కోరుకుంటుంది. ఏదో ఓ దశలో గర్భస్రావమైతే.. ఆ మహిళ బాధను మాటల్లో వర్ణించలేం. కొందరికైతే, పదేపదే గర్భస్రావాలు అవుతుంటాయి. అలాంటివారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అ�
పది, ఇంటర్ తరగతులనుండే చదువులంటూ ఇంటికి దూరంగా ఉండే అబ్బాయిలు ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగాలు, కాన్ఫరెన్సులు, మీటింగ్లు అని దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంటివంటకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండక తప
కరోనా కట్టడిలో సత్ఫలితాలు: డాక్టర్ అశోక్ఖైరతాబాద్, ఆగస్టు 1: రోగ నిరోధక శక్తికి హోమియోపతి వైద్యం ఉపయుక్తంగా ఉంటుందని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ �
ఒట్టావా: శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్లను మట్టుబెట్టాల్సిన రోగనిరోధక వ్యవస్థ ఎర్రరక్తకణాలనే చంపేస్తే! ఈ అరుదైన వ్యాధిని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే.. శ్వేతరక్తకణాలు అతిగా స్పందించాయన
వానకాలంలో రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే ఆస్కారం ఎక్కువ. పైగా సర్ది, దగ్గు, మలేరియా, డెంగ్యూ, జ్వరం, టైఫాయిడ్, న్యుమోనియా మొదలైనవన్నీ దాడి చేస్తాయి. వాటిని తట్టుకొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల�
బ్రిటన్ పరిశోధకుల వెల్లడిన్యూఢిల్లీ : ‘కరోనా ఆపత్కాలంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం మనకి రక్షణ కల్పించాయి.. కానీ అవి పిల్లల్లో మాత్రం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచాయి’ అని అంటున్నారు బ్రిటన్ �