అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే భారతీయ వివాహ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని డిమాండ్ ఉండేది. ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు హామీగా భావించే ఈ సంబంధాల పట్ల ఇప్పుడు కుటుంబాలు వెనుకంజ వేస్తు�
ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈసారి విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్�
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సెల్ఫీ తీసుకోవాలని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పైనుంచి నగర అందాలను వీక్షించాలని కలలు కంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి... అంతర్జాతీయ సందర్శకులుగా అమెరికాలో మీ హక్కులేమిటో ముం
యూకేలో చేపట్టిన వీసా సంస్కరణలు ఆ దేశానికి వచ్చే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస�
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
విదేశాల్లో చదువులు.. ఇప్పుడో ట్రెండ్. ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులు ఊహాలోకంలో తేలియాడుతుంటారు. ముందు ఏదో ఓ కోర్సులో చేరాలి. కోర్సు పూర్తికాగానే మంచి ఉద్యోగం కొట్టేయాలి.
బ్రిటన్లో పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇకపై అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకు మాత్రమే ఉపాధి వీసాలు జారీచేయాలని, డిపెండెంట్లుగా వచ్చే భ�
Ruchira Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా బెనర్జీని సోమవారం కోల్కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎ
వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ
పులిట్జర్ అవార్డు అందుకొనేందుకు అమెరికా వెళ్లనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని కశ్మీరీ ఫొటో జర్నలిస్టు సన్నా ఇర్షాద్ మట్టూ బుధవారం పేర్కొన్నారు.