IMF | భారత్ జీడీపీ వృద్ధిరేటు 8 శాతం ఉంటుందన్న ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అంచనా ఆయన వ్యక్తిగతం అని, తమ అంచనా కాదని ఐఎంఎఫ్ పేర్కొంది.
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 15తో ముగిసిన వారాంతానికి 6.396 బిలియన్ డాలర్లు పెరిగి 642.492 బిలియన్ డాలర్లకు చేరాయి.
భారతదేశానికి ఓ పిడికెడు నవ్వులు కావాలి. ఓ దోసెడు సంతోషం కావాలి. బస్తాడు భరోసాను ప్రపంచ బ్యాంకు అరువియ్యగలదా? ఓ 150 కోట్ల నవ్వుల్ని ఐఎంఎఫ్ అప్పుగా ఇస్తుందా? అసలేం జరుగుతోంది? భారత్ ముఖానికి మళ్లీ చిరునవ్వు
Pakistan | సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు, పన్ను స్లాబ్లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తది�
భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు వందశాతం కూడా దాటిపోయే ప్రమాదం ఉన్నదని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే
చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. లక్షలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఉత్పాదకత క్షీణించింది. నిరుద్యోగం తాండవిస్తున్నది. ఎగుమతులు ఢీలా పడిపోయాయి. విదేశీ మారకం నిల్వలు నిండుకొన్నాయి. వాణిజ్�
అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. జూన్ 9తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.318 బిలియన్ డాలర్లమేర క్షీణించి 593.749 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్
దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం (Economic and Political crisis) ఇలాగే కొనసాగితే మరోసారి సైనిక పాలన (Military takeover) వచ్చే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ సీనియర్ నాయకుడు షాహిద్ ఖకాన్ అబ్బాసీ (Sha
Human Rights | అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సంస్కరణపై ప్రశ్నలు సంధించింది. శ్రీలంకలోని సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక హక్కులను మరింతగా క్షీణింపజ
ఎస్వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీశారు. దీంతో ఈ బ్యాంక్ను న్యూయా�
Pak Economic Crisis | దయాది దేశం పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్నది. ఈ ప్రభావం సైన్యంపై సైతం పడుతున్నది. ఈ మార్చి 23న నిర్వహించే పాకిస్థాన్ డే పరేడ్ను పరిమితం చేయాలని పాక్ సైన్యం నిర్ణయించిం�