నగరానికి తాగునీరు అందించే గండిపేట జలాశయం ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. నిర్మాణాలు చేపడుతున్న వారు ఏ స్థాయి అని చూడకుండా ఎఫ�
Woman Dies During Illegal Abortion | అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం �
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం త�
Illegal Children's Home | చిల్డ్రన్స్ హోమ్ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. (Illegal Children's Home) దీంతో రైడ్ చేసిన అధికారులు బాలల ఆశ్రమానికి సీల్ వేశారు. అందులో ఉంటున్న 25 మంది బాలికలను ప్రభుత్వ పిల్లల �
Illegal Indian Immigrants Into US | అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. ( Illegal Indian Immigrants In US ) గత ఐదేళ్లలో రెండు లక్షల మందికిపైగా భారతీయ అక్రమ వలసదారులను అమెరికా ఎదుర్కొన్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్
తమ పథకాలపై ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారుల చేత ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్గా అజిత్ పవార్ (Ajit Pawar) నియామకం చట్టవిరుద్ధమని శరద్ పవార్ వర్గం తెలిపింది. కొందరు ఎమ్మెల్యేల సంతకాల ఆధారంగా తనను తాను పార్టీ చీఫ్గా నియమించుకునేందుకు �
మైనర్లు సహజీవనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారు తమ భాగస్వామితో కలిసి జీవించడం అనైతికమే కాక, చట్టవిరుద్ధమని పేర్కొంది. 18 ఏండ్లు దాటిన వ్యక్తి మేజర్ అయినప
జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నది. దిన దినం అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తు�
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�
కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ
శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్ర