బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుపుతున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మూడు రోజుల్లోగా ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్ట
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్
మారణాయుధాలతో ప్రజ ల్లో తిరుగుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చే
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ
అచ్చం సినిమాల్లో జరిగినట్టే..! వేరే దేశం అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమెను తన వద్దకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. హీరో కాబట్టి చివరికి ఆమెను కలుసుకుంటాడు. కానీ, రియల్ లైఫ్ కదా! కొంచెమైనా ట్వ�
పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
బీసీ సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బురద చల్లటం అవివేకమైన చర్య అని 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులు
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�