జిల్లాకు కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్బాషా తన విధుల్లో దూకుడు పెంచడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కలెక్టర్గా విధుల్లో చేరిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రతి కార్యాలయాన్�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలి
తుంగభద్ర తీరంలో ఇసుక డంపులు ఉన్నట్లు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. అయిజ మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి గ్రామ సమీపంలో నిల్వ చేసుకొంట�
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము
జిల్లాలో ఇసుక జీరో దందా జోరుగా కొనసాగుతున్నా ఇటు రెవెన్యూ, అటూ మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండంతో ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. అక్రమ ఇసుక రవాణా చేసి
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా విషయమై సిద్దిపేట ఆర్డీవో, నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవిం�
Sand Mafia | కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన నష్టం వంటి అంశాలపై నిగ్గు తేల్చాల్సిన అధికార యంత్రాగం, గడిచిన మూడు రోజులుగా నా�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పది నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా కోసం అధికార పార్�
ఇసుక అక్రమ రవాణా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మం�
వికారాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ప్రధానమైన కాగ్నాను ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూరు, బ
మార్కె ట్ యార్డులు కొందరు బడా లీడర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బ�
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాకు బీఆర్ఎస్ అనూహ్య చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక మాఫియా ఆగడాలను గులాబీ పార్టీకి అంటగట్టబోయి బొక్కబోర్లాపడింది. దీంతో నియోజ కవర్గంలోని గులాబీ శ
భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్�