తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ�
Illegal Sand Transport | జిల్లాలోని మాగనూరు మండల కేంద్రం పెద్ద వాగు నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు.
పొతంగల్ మండలంలోని పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. గ్రామస్తుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అధికారులు ఆ రెండు క్వారీల్లో ఇసుక తవ్వకాలను శుక్రవారం నుంచి నిలిపివేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ మన ఇసుక మన వాహనం అన్లైన్ ద్వారా ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నా
బూర్గంపహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేశారు. సోమవారం మండల పరిధిలోని పినపాక ఉప్పుసాక గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు నుండి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుం
అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హెచ్చరించినా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్�
ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధికారులే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ధూళిమిట్ట పెద్దవాగు ఘోషిస్తున్నది.
దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకున్న ది. దేవరకద్రతోపాటు చిన్నచింతకుంట, మూ సాపేట, అడ్డాకుల, భూత్పూర్ మండలాల్లో ఉన్న వాగు నుంచి నిత్యం ఇసుక తరలిపోతో ంది.
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
జిల్లాకు కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్బాషా తన విధుల్లో దూకుడు పెంచడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కలెక్టర్గా విధుల్లో చేరిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రతి కార్యాలయాన్�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలి
తుంగభద్ర తీరంలో ఇసుక డంపులు ఉన్నట్లు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. అయిజ మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి గ్రామ సమీపంలో నిల్వ చేసుకొంట�
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము
జిల్లాలో ఇసుక జీరో దందా జోరుగా కొనసాగుతున్నా ఇటు రెవెన్యూ, అటూ మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండంతో ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. అక్రమ ఇసుక రవాణా చేసి