మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జ
రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలింపులో ఆది నుంచి నడిగడ్డలోని అధికార పార్టీ నాయకులు అడ్డంకులు తగులుతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక అందక అవస్థలు పడుతున్నా అవేవి వారికి పట్టవ�
మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా �
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్ను నడిపిస్తుండగా వడ్వ�
కొల్లాపూర్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజాప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేస్తోందని చర్చ నడుస్తోంది. ఎన్మన్బెట్ల వాగులో కొద్ది రోజులుగా జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు అ�
తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ�
Illegal Sand Transport | జిల్లాలోని మాగనూరు మండల కేంద్రం పెద్ద వాగు నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు.
పొతంగల్ మండలంలోని పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. గ్రామస్తుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అధికారులు ఆ రెండు క్వారీల్లో ఇసుక తవ్వకాలను శుక్రవారం నుంచి నిలిపివేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ మన ఇసుక మన వాహనం అన్లైన్ ద్వారా ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నా
బూర్గంపహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేశారు. సోమవారం మండల పరిధిలోని పినపాక ఉప్పుసాక గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు నుండి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుం
అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హెచ్చరించినా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్�
ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధికారులే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ధూళిమిట్ట పెద్దవాగు ఘోషిస్తున్నది.
దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకున్న ది. దేవరకద్రతోపాటు చిన్నచింతకుంట, మూ సాపేట, అడ్డాకుల, భూత్పూర్ మండలాల్లో ఉన్న వాగు నుంచి నిత్యం ఇసుక తరలిపోతో ంది.