ఓ సీఐ లంచావతారం... ఉన్నతాధికారి అక్రమాస్తులే కాదండోయ్... అనేక మంది ఖాకీ దుస్తులు వేసుకుని వసూళ్లకు తెగబడుతోన్న వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో సంచలనం రేకెత్తిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మె �
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నదని మాజీ మంత్రి జగదీశ్వర్�
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్పై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు శనివారం తెల�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతున్నదని, ఇకనైనా అక్కడి నేతలు తమ వైఖరి మార్చుకోవాలని వక్తలు హితవు పలికారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్�
‘నాపై ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బెదిరేదిలేదు.. ప్రజా పోరాటాన్ని ఆపేదీ లేదు’అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తేల్చిచెప్పారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని
విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని
‘అక్రమ కేసులు, అరెస్ట్లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర