‘అక్రమ కేసులు, అరెస్ట్లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయక�
MLA Arikepudi Gandhi | శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు మారబోయిన రవి యాదవ్పై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆది�
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వేసిన శిలాఫలకాలే ల్యాండ్ మార్క్గా ఉంటాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మొండిగోడలు పాలకుల పనితీరుకు అద్దం పడుతుంటాయి.
రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర�
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
KTR | లిక్కర్ కుంభకోణమనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అక్రమ కేసులు బనాయించి ఆదిలాబాద్ జైలులో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు రామన్న
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రెండు�