మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయక�
MLA Arikepudi Gandhi | శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు మారబోయిన రవి యాదవ్పై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆది�
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వేసిన శిలాఫలకాలే ల్యాండ్ మార్క్గా ఉంటాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మొండిగోడలు పాలకుల పనితీరుకు అద్దం పడుతుంటాయి.
రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర�
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
KTR | లిక్కర్ కుంభకోణమనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అక్రమ కేసులు బనాయించి ఆదిలాబాద్ జైలులో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు రామన్న
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రెండు�
Koppula Eshwar | జిల్లాలోని క్యాతనపల్లిలో బాల్కసుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక పాలమూరు చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిపై కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మణికొండలోని నివాసానికెళ్లార�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత నిర్దేశించిన రోజు మాత్రమే గెలుపొందిన వార్డు సభ్యులు ర్యాలీలు నిర్వహించాలని ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ
BRS | బీఆర్ఎస్ నాయకత్వం సామాన్య కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుర్తు చేస్తూ.. సుప్రీంకోర