ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు. బిచ్కుందలో అభివృద్ధి పనులు చేపట్టాలని
అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ..
ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన
రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు, అధికార దుర్వినియోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి తమకు తెలియజేయాలని మజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రహ్మత్నగర్ డివిజన్�
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లలపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. మరోవైపు మహిళలపై కాం�
అటవీ అధికారు లు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూ డేనికి చెందిన ఆదివాసీ నాయక్పోడ్ గిరిజ�
‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప�
ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని, ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఐఎల్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిం�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని.. ప్రజావ్య తిరేక, నియంత, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా ది�
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామన్ నాగరాజుపై ప్రభు
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామన్ నాగరాజుపై ప్రభు
కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై ప్రభుత్వం ఇటీవల
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావ
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని, అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు