Illegal arrests | స్టేషన్ ఘనపూర్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్(Illegal arrests)చేయడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్ మాదిగ అన్నారు.
ప్రజాపాలన పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో పౌర హక్కుల హననం జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంపై, ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.
Telangana | కాంగ్రెస్ పాలనలో ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలీసులు(Police) కనీసం పండుగ పూట కూడా ప్రశాంతంగా గడపని పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పేర్కొన్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎ�
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన�
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభ�
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్
బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ సరార్ భయపడుతున్నదని సిద్దిపేట వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. శక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు గంధం రాజ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ప్రజా పాలన కాదని.. రాక్షస పాలన అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని �
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తున�
బీఆర్ఎస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.