కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, బాధితుల గోడు వినేవారే కరువయ్యారని.. జిల్లా మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వస్తే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ ట్రిపుల్ ఆర్ బాధితు�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ రైతులకు న్యాయం చేయాలని వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఇతర నేతలను అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ రాష్ట్ర క మిటీ ఒక ప్రకటనలో పేర్�
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను జైలుకు పంపడం అప్రజాస్వామ్యమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో జంగయ్యను
ఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకొని లోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క స
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్ట్ బీఆర్ఎస్ భగ్గుమంది. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల నిర్బంధం మొదలు రాత్రి 8గంటల దాకా హెటెన్షన్ వాతావరణ�
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగు
అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాలు ఉద్యమ రోజులను తలపిస్తున్నాయి. వీరికి మద్దతుగా నగర వాసులు, పర్యావరణ ప్రేమికులు అరుదైన జీవ వైవిధ్యాన్ని కలిగిన హెచ్సీ�
ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కి, వారిపై ఉక్కుపాదం మోపాలని చూడడం ప్రజాపాలన అవుతుందా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. హైదరాబాద్లోన�
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నాయకులను నిద్రిలేపి మరీ వెంట తీసుకెళ్ల
బీఆర్ఎస్ నేతల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం రేవంత్రెడ్డి అరెస్ట్ల పేరిట చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఫిరా�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు రాజ్కుమార్�
సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన క్రమంలో హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ముఖ్య కార్యకర్తలతో పార్టీ ఆఫీసులో బ�