Illegal Activities | ఇటీవల హైదరాబాద్లో అర్ధరాత్రి ఏకంగా మహిళా ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగి నిఘా ఆపరేషన్ చేసినా తీరు మారడం లేదు. తాజాగా కేపీహెచ్బీలో అర్ధరాత్రి యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న దృశ్య�
వనస్థలిపురంలోని హయగ్రీవ దవాఖాన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయింది. వనస్థలిపురం గురుద్వారా రోడ్లో ఉన్న సదరు ఆస్పత్రి నిర్వాహకులు కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నార�
Ramagundam Corporation | యూజీడీ అక్రమాల ఫిర్యాదులపై ప్రాథమిక దర్యాప్తు షురూ అయింది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ సూచనల మేరకు డిప్యూటీ ఈఈ శాంతి స్వరూప్, ఏఈలు ఎండీ ఖాజా జమీల్ అహ్మద్, బీ.
ఇది వీకెండ్ ప్రభుత్వమని, హెచ్సీయూ భూముల కబ్జా సహా అన్ని అక్రమాలు వీకెండ్లోనే చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.
అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ నిచ్చి గద్దెనెక్కిన పాలకులు వాటిని గాలికొదిలి.. ప్రశ్నించినందుకే పగబడితే..తమను పట్టించుకునే �
Minority Gurukuls | అల్ప సంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మైనార్టీ గురుకుల విద్యాసంస్థను ప్రారంభ�
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు రక�
దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్త
Minister Ramprasad Reddy | వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం భూఅక్రమాలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో గోదావరి సత్యానారాయణమూర్తి (ఏ3), పెంట భరత్కుమార్ (ఏ4), పెంట భరణికుమార్ (ఏ5) అనే వ్యా�
కాంగ్రెస్ నేతల అక్రమ దందాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతున్నది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా దోచుకు తిందామనే రీతిలో వ్యవహరిస్తుండగా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, రేషన్ బియ్యం, ఓపెన్ కాస్టు మట్టి తరలింపు.. ఇ
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు కారణాలను రాతపూర్వకంగా సదరు నిందితుడికి తెలియజేయడం తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్ప