గింజా కొనలే అనే శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని యాచారం, నంది వనపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆ�
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఐకేపీ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిన్నారం మం డల కేంద్ర శివారులోని మినీ స్టేడియం వద్ద ఏర్పాటుచేస�
Nagarkurnool | కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక అభాసు పాలైన ప్రభుత్వం.. అరకొరగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం సక్రమంగా నిర్వహించలేకపోతున్�
KCR | కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్�
నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో ప�
మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్�
Governor Tamilisai | ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగులు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
Bandi Sanjay | నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి
అగ్నిప్రమాదం | కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ముగ్ధంపూర్లో బుధవారం ఈ ఘటన జరిగింది.