దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. బీఈ/బీటెక్ ప్రాథమిక ‘కీ’తోపాటు విద్యార్థుల రెస్పాన్స్షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
దేశంలో వైద్యవిద్యను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75 వేలకు పైగా సీట
Hyundai Motor | ఎలక్ట్రిక్ కార్లలో వాడే బ్యాటరీలు, వాహనాల విద్యుద్ధీకరణ రంగాల్లో సహకారాత్మక పరిశోధనా వ్యవస్థ రూపకల్పన కోసం దేశంలోని మూడు ఐఐటీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ తె�
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లోని బీటెక్, బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2025 రిజిస్ట్రేషన్ నవంబర్ నుంచి మొదలుకానుంది.
ఐఐటీలు.. అత్యుత్తమ చదువులకే కాదు.. అత్యుత్తమ వేతన ప్యాకేజీలకు సైతం కేరాఫ్ అడ్రస్. అయితే వాటిలో చదివిన కొంతమందే టాప్ వేతన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు.
దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది.
IIT | ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటే ఓ పండుగ వాతావరణం నెలకొనేది. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఐఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం క్యూ కట్టేవి. ఇప్పుడా పరిస్థితుల్ని ప్రపంచవ్యాప్తంగ
సోమవారం విడుదలైన క్యూఎస్ వరల్డ్ సస్టెయినబులిటీ ర్యాంకింగ్స్-2024లోని టాప్-200లో ఏ భారతీయ ఉన్నత విద్యాసంస్థకు చోటు దక్కలేదు. ఈ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో మొదటి స్థానంలో నిలిచింది.
ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ఏడాది కాస్త శ్రమించాల్సిందే. ఎందుకంటే, జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్లో మార్పులేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్ మాత్రం కాస్త కుదించార