దేశీయ పారిశ్రామిక రంగాన్ని నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది మొదలు పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తున్నది మరి. మార్చి నుంచి క్రమేణా పడిపోతున్న వృద్ధిరేటు.. గత నెల దాదాపు ఏడాది కనిష్ఠాన్ని తాకింది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగానే ఉన్నది. జనవరి తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలు నమోదయ్యాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పరిమితమైంది. ఈ మేరకు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతంగా పారిశ్రామికోత్పత్తి భారీగా తగ్గింది. ఈ ఏడాది మే నెలలో 5.3 శాతం వృద్ధిచెందిన పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) జూన్ నెలలో వృద్ధి రేటు 3.7 శాతానికి పడిపోయినట్�
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
కరోనా సంక్షోభం ముగిసి రెండేండ్లవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే నడుస్తున్నది. 2021 అక్టోబర్తో చూస్తే 2022 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతంలోకి జారుకోవడమే ఇందుకు నిద�
Retail Inflation |
గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. జనవరి తర్వాత చిల్లర ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం.
డిసెంబర్లో 0.4 శాతానికే పరిమితం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు కోలుకోవడం లేదు. ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు వరుసగా నాలుగో నెల్లోన�
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ)లో ఎంఎస్ ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సు: ఎంఎస్ (ప్యాకేజింగ్ టెక్నాలజీ)ఎంపిక: వ్యాలిడ్ గేట్ స్కోర్ ద్వారాదరఖ�
జూన్లో 13.6 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఆగస్టు 12: తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల తోడ్పాటుతో దేశ పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండోనెలలో వృద్ధిచెందింది. ఈ ఏడాది జూన్ నెలలో గతేడాది ఇదేనెలతో పోలిస్తే పరిశ్రమల ఉత�
29 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ �
మార్చిలో 22.4 శాతంగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండు నెలల విరామం అనంతరం మళ్లీ వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 22.4 శాతంగా నమోదైంది. తయారీ,