29 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ �
మార్చిలో 22.4 శాతంగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండు నెలల విరామం అనంతరం మళ్లీ వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 22.4 శాతంగా నమోదైంది. తయారీ,