ప్రపంచానికి నూతన సాంకేతికతను అందించడంలో సీఎస్ఐఆర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో..
Hyderabad | నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త వాటర్ ట్రీట్మెంట్ విధానాన్ని డెవలప్ చేసింది.
రాకెట్లు, క్షిపణుల వంటి వాటిలో వినియోగించే ఇంధన వనరులను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఈ ఇంధనాన్ని దేశీయంగా �
పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కృషి చేస్తున్నది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కెమిస్ట్రీతోపాటు లైఫ్
వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్స్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఐసీటీ పరిశోధకులు నూతన టెక్నాలజీ రూ పొందించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ స్కాలర్ అంకిత కుమారి ఉత్తమ పోస్టర్ అవార్డును సొంతం చేసుకున్నది. పుణేలోని ఐఐఎస్ఈఆర్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును అంద�
ఎరువులు, మందుల తయారీలో కీలకమైన హైడ్రాజీన్ హైడ్రేట్ తొలి ప్రొడక్ట్ విడుదలైంది. దీని ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది.
మాంసం దుకాణాల నుంచి వచ్చే జీవ వ్యర్థాలు, చెత్తతో బయోగ్యాస్, బయో మాన్యూర్ను ఉత్పత్తి చేసే మరో ప్లాంట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థ అందుబాటులోకి తెచ్చింది.