గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ రామానుజ నారాయణ్కు అరుదైన గౌరవం దక్కింది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్
ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రతిష్ఠాత్మకమైన సెర్బ్ స్టార్ (SERB-సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ రిసెర్చ్)-2022 అవార్డుకు ఎంపికయ్యా రు. ఐఐసీ�
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వినియోగంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు.
నాణ్యమైన నూనెల ఉత్పత్తిని పెంచేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. శరీరానికి అవసరమైన మంచి కొవ్వులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా నూనెను వె
కెమికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం జరిగే పరిశోధనల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు.
నానో ఫిల్టరైజేషన్ నీటిలో మినరల్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ప్రధానమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్తోపాటు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నీటిలో వృద్ధి చెందేలా డెవలప్ చేశారు.
తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీ�