బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క�