వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
Asifabad | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వయాన మంత్రి ఆదేశాలు బుట్టదాఖలవు తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడ�
తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ నిధులు ఇవ్వటం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మోదీ సర్కార్కు అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యమని
మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాల
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరు�
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహనిర్బంధం చేశారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న జాతీయ కాంగ్రెస్ స�
ఊకదంపుడు ఉపన్యాసాలు....రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం....ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప...కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ�
బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క�