పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఆనందంతో విందులు, వినోదాలతో ఆర్భాటాలు చేయడం సహజం. కానీ, గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన ఓ మాతృమూర్తి తన కూతురు పుట్టిన రోజున అపురూప కానుక ఇవ్వాలని తలచింది. తన మరణానం
Seetha Dayakar Reddy | భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.
Speaker Pocharam | తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవిరాళంగా కృషి చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి (Speaker Pocharam ) అన్నారు.
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy)అన్నారు.
ఏప్రిల్ నెలకు ఏదో మహత్తు ఉందనిపిస్తున్నది. ముగ్గురు మహనీయులు పుట్టిన మాసం ఇది! 5న బాబూ జగ్జీవన్రామ్, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే, 14న బాబాసాహెబ్ అంబేద్కర్లు జన్మించిన నెల ఏప్రిల్. ఈ దేశ అణగారిన బిడ్డలను స
గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్�
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ.. తాత్కాలిక పరిహార అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యక్రమాల అమలులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. దీనికింద 2014-15 నుంచ�
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. సోమ�
నూతన ఆవిష్కరణల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాయదుర్గంలోని టీ హబ్లో బుధవారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్' కార్