ICICI Bank Q3 Results | మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం గ్రోత్ నమోదు చేసింది.
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సూ�
Market Capitalisation | గతవారం ముగిసిన స్టాక్ మార్కెట్లలో టాప్-3 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,312.7 కోట్లు వృద్ధి చెందింది. వాటిల్లో రిలయన్స్ భారీగా లాభ పడింది.
దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డును తెగవాడేస్తున్నారు. పండుగ సీజన్కావడంతో గత నెలలో ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు కేవలం క్రెడిట్ కార్డులపై జరిగాయట.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) షేర్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ బీమా రంగ షేర్లు మాత్రం కదంతొక్కాయి.
Home Loans | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాలపై ఎంసీఎల్ఆర్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచాయి.
రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియ�
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.10,261 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆద�
ICICI-Kotak Mahindra Bank | రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ రూ.16.14 కోట్ల జరిమానా విధించింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంత
గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న �