ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాంక్ పరిమితిపై వెనక్కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా తీసిన ఖతాదారులకు సేవింగ్ అకౌంట్స్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50వేల పరిమితిని నిర్ణయించిన విషయం తెలిసిందే. �
HDFC | ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం అదే బాటలో నడుస్తున్నది. కొత్తగా తీయనున్న సేవింగ్ అకౌంట్ల �
ICICI | బ్యాంకు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Balance) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి నిర్ణయించే విషయంలో పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకు మాత్రమే �
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ను పెంచేసింది. కనీస బ్యాలెన్స్ను 50వేలు చేసింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ లంచం తీసుకున్నారు. 2009 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ.300 కోట్ల రుణ మంజూరులో రూ.64 కోట్లను లంచం రూపంలో తీసుకున్నట్టు అప్పీలెట్ ట్రిబ్యునల్ తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు బ్యాంకింగ్ రంగ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూ చీల పతనానికి ఆజ్
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు పతనం చెందడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడ�
ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు క్రెడిట్ కార్డులపై చార్జీలను సవరిస్తున్నాయి. కార్డ్ యూసేజ్, బ్యాంకింగ్ సర్వీసెస్ చార్జీలు వచ్చే నెల జూలై 1 నుంచి మారుతాయని
Fixed Deposits: కస్టమర్ల ఎఫ్డీల్లో ఉన్న 4 కోట్ల సొమ్మను కాజేసింది ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. ఆ డబ్బును స్టాక్స్లో పెట్టి నష్టపోయింది. బ్యాంకుకు చెందిన ఎఫ్
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభించనున్నది.
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టుపెట్టి రుణం పొందినట్టు.. అసెంబ్లీ సాక్షిగా మేం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది? మరి ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని చెప్తున్నది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని, దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నాయని, ఇందులో ఎలాంటి సందేహాలు, వివాదాలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
Harish Rao | కంచ గచ్చిబౌలి భూములను మేము తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా స్పందించారు.