ICET Counselling | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 4వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి
ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది.
ఇంజినీరింగ్, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది.
ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్' చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయా�
ఐసెట్ పరీక్షల నిర్వహణ నిధుల్లో గోల్మాల్ జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయి. కన్వీనర్ సొంత అకౌంట్లోకి నిధులను మళ్లించి ఆ తర్వాత ఖర్చు చేశారు. దీంతో ఐసెట్ నిర్�
ఈ ఏడాది ఎంబీఏలో 2,933, ఎంసీఏలో 1,088 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,021 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐసెట్లో స్పెషల్ ఫేజ్ సీట్లను శుక్రవారం కేటాయించారు.
ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంబీఏ.. ఎంసీఏ కోర్సులంటేనే ఎవర్గ్రీన్ కోర్సులు. ఈ కోర్సుల్లో చేరేందుకే అత్యధికులు ఆసక్తిచూపిస్తారు. కొంతకాలంగా ఈ రెండు కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ ఏడాది సైతం అదే �
ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ICET 2024 | తెలంగాణలో 2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఐసెట్ 2024 పరీక్ష ఆన్సర్ కీ ని కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత రిపోర్టింగ్ గడువును అధికారులు పొడిగించారు. శనివారంతో ముగియనున్న గడువును ఈనెల 6 వరకు పొడిగించారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి మొత్తంగా 25,733 మంది వ
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్ల కేటాయింపునకు నిర్వహించే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కౌన్స
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్కు రూ. 500 జరిమానా చెల్లించి దరఖాస్తు చేసుకొనేందుకు గురువారం చివరి గడువు అని కన్వీనర్ పీ వరలక్ష్మీ తెలిపారు. ఈ నెల 26, 27న తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షా�